Home » Viral News
కస్టమర్ తిట్టడాన్ని తట్టుకోలేక ఓ డెలివరీ ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు ఓ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మీకు అనేక ఆకులు కనిపిస్తున్నాయి. అయితే ఎంతసేపు చూసినా ఆకులు తప్ప మరే వస్తువు గానీ.. జీవులు కానీ కనిపించవు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే..
సాధారణంగా కిలో బియ్యం ధరెంత పలుకుతాయి. సన్నాలైన, బాస్మతీ అయినా కిలో రూ.100కి మించి ఉండవు.. కదా. మరికొన్ని రకాలు రూ.100కుపైనే ఉండొచ్చు. కానీ.. కిలో వేల రూపాయలు పలికే బియ్యం గురించి మీరెప్పుడైనా విన్నారా.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి పర్యాటక ప్రాంతంలో పర్యటిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుంటుంది. ఓ చేతిలో జ్యూస్ బాటిల్, మరో చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని నడుస్తూ వస్తున్న ఆమెను.. సమీపంలో ఉన్న ఓ కోతి..
పని భారం ఓ యువ మహిళా ఉద్యోగి ప్రాణాలు తీసింది. పుణెలోని బహుళజాతి కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young)లో పనిచేసే 26 ఏళ్ల ఉద్యోగి అధిక పనిభారం కారణంగా మృతి చెందినట్లు ఆమె తల్లి అనితా అగస్టిన్ ఆరోపించారు.
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ వ్యక్తి వెనుక యువతి, మహిళ, మరో బాలుడు వరుసగా నిలబడి ఉన్నారు. అయిేత మీకు తెలీకుండా ఈ చిత్రంలోనే ఓ ఏలియన్ కూడా ఉంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి చూద్దాం..
Viral Video: ఇంట్లోని వారంతా ప్రశాంతంగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇంతలో పెరట్లో ఏదో శబ్ధం వస్తోంది. మొదట లైట్ తీసుకున్నా.. ఆ తరువాత కూడా ఇవే శబ్ధాలు కంటిన్యూ అయ్యాయి. దీంతో ఏం జరుగుతుందా అని బయటకు వెళ్లి చూశారు. కళ్ల ముందు ఉన్న దృశ్యాన్ని చూసి వారంతా షాక్.. మరి ఇంతకీ ఏమైంది.. ఈ కథనంలో చూసేయండి..
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత పాపులర్ అయ్యేందుకు ఔత్సాహికులు వింతవింత చేష్టలు చేస్తున్నారు. పది మందిలో విన్యాసాలు చేస్తూ కొంతమంది నవ్వులపాలు అవుతుంటే మరికొంత మంది విచిత్రంగా ప్రవర్తిస్తూ నలుగురితో తిట్లు తింటున్నారు.
కుకింగ్ రీల్స్ చేసేవారు ఉప్పు, కారం, ఇతర మసాలాలు మొదలైనవి టేబుల్ స్పూన్, టీ స్పూన్ వంటి కొలతలతో చెబుతుంటారు. అసలు టేబుల్ స్పూన్ కు, టీ స్పూన్ కు మధ్య తేడా తెలియక చాలా మంది వంటలో పొరపాట్లు చేస్తుంటారు.
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్మహల్ నిర్వహణలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ కట్టడాన్ని కాపాడుకోవడంలో ఆగ్రా అధికారులు విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.