Home » Viral News
మీకు జనరేషన్ Z గురించి తెలుసా. రీల్స్ చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యువతను జనరేషన్ జడ్ అంటారు. వీరి గురించి ఓ సంస్థ సీఈఓ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రకృతి ఉగ్రరూపం దాల్చినపుడు తల వంచాల్సిందే తప్ప ఇంకేం చేయలేరు. ముఖ్యంగా విశాల సముద్రం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వీడియోలో సముద్రం మీద ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
స్టంట్, యాక్షన్ వీరులు తమ ప్రతిభను అందరికి చేరవేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో కళ్లు చెదిరే స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం మరింత అద్భుతంగా ఉంది.
పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారికే తెలివితేటలు ఉంటాయనుకుంటే అంత కంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. అసలు స్కూల్కే వెళ్లని వారు కూడా ఒక్కోసారి అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శిస్తుంటారు. తమ జ్ఞానంతో పెద్ద పెద్ద సమస్యలకు సులభమైన పరిష్కారాలు కనుగొంటారు.
జింకలు, కుందేళ్లు, నక్కలు వంటి జంతువులే కాదు.. సింహాలు, పులులు వంటి క్రూర మృగాలు కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగానే ఉంటాయి. ఒక్కోసారి పిల్లలు చేసే చిలిపి పనులకు కూడా భయపడుతుంటాయి. తాజాగా రెండు సింహాలు ఎంతలా ఉలిక్కిపడ్డాయో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
ఆ తల్లిదండ్రులు కూతురి విషయంలో దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. బతికుండగానే కూతురికి అంత్యక్రియలు నిర్వహించారు. పిండ ప్రధానం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కొందరు డెలివరీ బాయ్స్ వినియోగదారుల ఫుడ్ తినేస్తున్నారని పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దాని వెనుక కథను తలుచుకుంటే మాత్రం కళ్లు చెమర్చక తప్పదు.
సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ గదిలో అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. అలాగే కింద నేలపై చాలా వస్తువులు చిందరవందరగా పడి ఉంటాయి. అయితే ఇక్కడే ఓ సాలీడు కూడా దాక్కుని ఉంటుంది. దాన్ని 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..
అప్పుడప్పుడు అనేక మందికి స్పామ్ కాల్స్ లేదా సైబర్ ఫ్రాడ్ కాల్స్ వస్తుంటాయి. వీటి విషయంలో పలువురు మోసపోతుండగా, మరికొంత మంది మాత్రం వాటిని స్కిప్ చేస్తారు. కానీ ఇటీవల ఓ యువకుడికి వచ్చిన స్కాం కాల్ విషయంలో ఏకంగా స్కామర్నే బోల్తా కొట్టించాడు. అది ఎలా చేశారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల గుజరాత్లోని వడోదరలో జరిగిన కారు ప్రమాదం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ ఘటన గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.